పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : గ్రంథకర్త వంశ వర్ణనము

  •  
  •  
  •  

1-24-సీ.



కౌండిన్యగోత్ర సంలితుఁ, డాపస్తంబ-
సూత్రుండు, పుణ్యుండు, సుభగుఁడైన
భీమన మంత్రికిఁ బ్రియపుత్త్రుఁ డన్నయ,-
లకంఠి తద్భార్య గౌరమాంబ,
మలాప్తు వరమునఁ నియె సోమన మంత్రి,-
ల్లభ మల్లమ, వారి తనయుఁ
డెల్లన, యతనికి నిల్లాలు మాచమ,-
వారి పుత్త్రుఁడు, వంశర్ధనుండు

1-24.1-ఆ.

లిత మూర్తి, బహుకళానిధి, కేసన;
దాన మాన నీతి నుఁడు, ఘనుఁడు,
నకు లక్కమాంబ ర్మగేహిని గాఁగ
నియె; శైవశాస్త్రతముఁ గనియె.

1-25-క.

వదు నిలయము వెలువడి,
వదు పరపురుషు గుణముఁ, నపతి నుడువుం
వదు, వితరణ కరుణలు
విడువదు, లక్కాంబ; విబుధ విసరము వొగడన్.

1-26-ఉ.

మానిను లీడుగారు బహుమాన నివారిత దీనమానస
గ్లానికి, దాన ధర్మ మతిగౌరవమంజులతాగభీరతా
స్థానికి, ముద్దుసానికి, సదాశివపాదయుగార్చనానుకం
పాయవాగ్భవానికిని, మ్మెర కేసయ లక్కసానికిన్.

1-27-క.

మానినికిం బుట్టితి
మే మిరువుర, మగ్రజాతుఁ డీశ్వరసేవా
కాముఁడు తిప్పన, పోతన
నావ్యక్తుండ సాధుయ యుక్తుండన్.

1-28-వ.

అయిన నేను, నా చిత్తంబున శ్రీరామచంద్రుని సన్నిధానంబు గల్పించుకొని.