పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ప్రథమ స్కంధము : పరీక్షిత్తు వేటాడుట

  •  
  •  
  •  

1-454-క.

వేదండపురాధీశుఁడు,
గోదండము సేతఁ బట్టికొని గహనములో
వేదండాదుల నొకనాఁ
డే దండలఁ బోవనీక యెగచెన్ బలిమిన్.

1-455-క.

గ్గములు ద్రవ్వి పడు మని
యొగ్గెడు పెనుదెరల, వలల, నురలు మృగములన్
గ్గఱి చంపెడు వేడుక
వెగ్గలమై చిత్తమందు వేఁటాడింపన్.

1-456-క.

కోముల గవయ, వృక, శా
ర్దూములఁ, దరక్షు, ఖడ్గ, రోహిత, హరి, శుం
డాముల, శరభ, చమర,
వ్యాముల వధించె విభుఁడు డి నోలములన్,

1-457-క.

మృయులు మెచ్చ నరేంద్రుఁడు
మృరాజ పరాక్రమమున మెఱసి హరించెన్
మృధరమండలమునఁ గల
మృ మొక్కటి దక్క సర్వమృగముల నెల్లన్.

1-458-వ.

ఇట్లు వాటంబయిన వేఁటతమకంబున మృగంబుల వెంబడిం బడి యెగచుచుం జరించుటంజేసి బుభుక్షా పిపాసల వలన మిగుల బరిశ్రాంతుండయి, ధరణీకాంతుండు చల్లని నీటి కొలంకుం గానక కలంగెడు చిత్తంబుతోఁ జని, యొక్క తపోవనంబు గని; యందు.

1-459-సీ.

మెలఁగుట చాలించి, మీలితనేత్రుఁడై,-
శాంతుఁడై కూర్చుండి, డత లేక,
ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల-
హిరంగవీథులఁ బాఱనీక,
జాగరణాధిక స్థానత్రయము దాఁటి,-
రమమై యుండెడి దముఁ దెలిసి,
బ్రహ్మభూతత్వ సంప్రాప్య విక్రియుఁ డయి,-
తిదీర్ఘజటలుఁ ద న్నావరింప,

1-459.1-తే.

లఘు రురు చర్మధారియై లరుచున్న
పసిఁ బొడగని, శోషితతాలుఁ డగుచు,
నెండి తడిలేక కుత్తుక నెలుఁగు డింద,
మందభాషల నిట్లను నుజవిభుఁడు.

1-460-క.

“తోములు, దెమ్ము మా కీ
తోము వేఁటాడు వేళ దొల్లి పొడమ దీ
తోము క్రియ జలదాహము,
తోమువారలును లేరు, దుస్సహ మనఘా!”

1-461-వ.

అని భూవరుండు శమీకమహాముని సమాధినిష్ఠానిమీలితనేత్రుండును విస్మృతబాహ్యాంతరింద్రియకృతసంచారుండును హరిచింతాపరుండునునై యుండుటం దెలియలేక.

1-462-ఉ.

""న్నులు మూసి బ్రాహ్మణుఁడు ర్వముతోడుత నున్నవాఁడు, చే
న్నలనైన రమ్మనఁడు, సారజలంబులు దెచ్చి పోయఁ, డే
న్నన లైనఁ జేయఁడు, సగ్రఫలంబులు వెట్టఁ, డింత సం
న్నత నొందెనే? తన తశ్చరణాప్రతిమప్రభావముల్.

1-463-ఆ.

వారిఁ గోరుచున్నవారికి శీతల
వారి యిడుట యెట్టివారికయిన
వారితంబుగాని లసిన ధర్మంబు;
వారి యిడఁడు దాహవారి గాఁడు.""

1-464-చ.

ని మనుజేశ్వరుండు మృగయాపరిఖేదనితాంతదాహసం
నిత దురంతరోషమున సంయమి దన్నుఁ దిరస్కరించి పూ
ములుసేయఁడంచు మృతర్పమునొక్కటి వింటికోపునం
నివడి తెచ్చి వైచె నటు బ్రహ్మమునీంద్రుని యంసవేదికన్.

1-465-వ.

"ఇట్లతండు ప్రత్యాహృతబాహ్యాంతరింద్రియుం డగుట నిమీలితలోచనుండు గా నోపునో? యట్లుగాక గతాగతులగు క్షత్రబంధులచే నేమియని మృషాసమాధి నిష్ఠుండుగా నోపునో?"యని వితర్కించుచు, వృథారోషదర్పంబున ముని మూఁపున గతాసువయిన సర్పంబు నిడి నరేశ్వరుండు దన పురంబునకుం జనియె; నంత సమీపవర్తులైన మునికుమారు లంతయుం దెలియం జూచి శమీకనందనుం డైన శృంగి కడకుం జని.

1-466-క.

""నగంధ గజస్యందన
తురంగములనేలు రాజు తోయాతురుఁడై
రఁగన్ నీజనకునిమెడ
నుగముఁదగిలించిపోయెనోడక తండ్రీ!""

1-467-వ.

అని పలికిన, సమానవయోరూప మునికుమారలీలాసంగి యయిన శృంగి శృంగంబుల తోడి మూర్తి ధరించినట్లు విజృంభించి రోష సంరంభంబున నదిరిపడి, ”బల్యన్నంబుల భుజించి పుష్టంబు లగు నరిష్టంబులుం బోలె బలిసియు ద్వారంబుల గాచికొని యుండు సారమేయంబుల పగిది దాసభూతులగు క్షత్రియాభాసు లెట్లు బ్రాహ్మణోత్తములచే స్వరక్షకులుగ నిరూపితులయిరి? అట్టివార లెట్లు తద్గృహంబుల భాండసంగతంబగు నన్నంబు భుజింప నర్హు లగుదురు? తత్కృతంబు లయిన ద్రోహంబు లెట్లు నిజ స్వామిం జెందు?"నని మఱియు నిట్లనియె.

1-468-ఉ.

""డు తన్ను దూషణము, లాశ్రమవాసులఁ గాని వైరులం
గూడఁడు, కందమూలములు గూడుగఁ దించు సమాధినిష్ఠుఁడై
వీడఁడు లోనిచూడ్కులను, విష్ణునిఁ దక్కఁ బరప్రపంచముం
జూడఁడు, మద్గురుండు, ఫణిఁ జుట్టఁగ నేటికి రాచవానికిన్?

1-469-ఉ.

పోము హిరణ్యదానములఁ బుచ్చుకొనంగ, ధనంబు లేమియుం
దేము, స వంచనంబులుగ దీవనలిచ్చుచు వేసరింపఁగా
రాము, వనంబులన్ గృహవిరాములమై నివసింపఁ; జెల్లరే!
పామును వైవఁగాఁ దగునె? బ్రహ్మమునీంద్రు భుజార్గళంబునన్.

1-470-క.

పుమిఁగల జనులు వొగడఁగఁ
గుడుతురు గట్టుదురుఁ గాక కువలయపతులై
వుల నిడుమలఁ బడియెడి
డుగులమెడఁ నిడఁగ దగునె న్నగశవమున్?

1-471-క.

వంతుఁడు గోవిందుఁడు
తిం బెడఁబాసి చనిన శాసింపంగాఁ
గువారు లేమి దుర్జను
లెసి మహాసాధుజనుల నేఁచెద రకటా!

1-472-క.

“బాకులారా! ధాత్రీ
పాకు శపియింతు""ననుచుఁ లువడిని విలో
లాకుఁడగు మునికుంజర
బాకుఁ డరిగెం ద్రిలోకపాలకు లదరన్.